భారత అటవీ నివేదిక-2021

 -నివేదిక పేరు- ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్‌ఆర్‌)
-విడుదల చేసేది- ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా (పర్యావరణ, అటవీ అండ్‌ పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ).

ఎడిషన్‌- 17

– తొలి ఎడిషన్‌- 1987 (ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి)
-డేటా పీరియడ్‌- 2019-20
-ఉపగ్రహం- రిసోర్సెస్ శాట్‌-2

ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల దేశాలు

1) రష్యా 2) బ్రెజిల్‌
3) కెనడా 4) యూఎస్ఏ
5) చైనా 6) ఆస్ట్రేలియా
7) డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
8) ఇండోనేషియా 9) పెరూ
10) భారత దేశం

– 2010-20 మధ్య అత్యధిక వార్షిక నికర అటవీ పెరుగుదల గల దేశాలు-

1) చైనా 2) ఆస్ట్రేలియా
3) భారత దేశం 4) చిలీ

-l దేశంలో మొత్తం కార్బన్‌ స్టాక్‌- 7204 మిలియన్‌ టన్నులు
-దేశంలో మొత్తం టైగర్‌ రిజర్వ్‍లు- 52 (అత్యధికం- మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర- 6 చొప్పున)
-దేశంలో టైగర్‌ రిజర్వ్‍ల విస్తీర్ణం- 74,710 చ.కి.మీ.
-దేశంలో మొత్తం పర్వత జిల్లాలు (Hill Districts)- 140 (అత్యధికం- జమ్ముకశ్మీర్‌-22, అరుణాచల్‌ ప్రదేశ్‌-16)

ముఖ్యాంశాలు

-మొత్తం అటవీ విస్తీర్ణం (Total Forest Area)- 24.62 శాతం (Forest+Tree )
-అటవీయేతర భూమి- 76.87 శాతం
-మొత్తం ఫారెస్ట్ కవర్‌ (Foresr Cover)- 21.71 శాతం

ఫారెస్ట్ ఏరియా/రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా

-ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా అటవీ భూమిగా చూపిన దానిని ఫారెస్ట్ ఏరియా లేదా రికార్డెడ్‌ ఫారెస్ట్‍ ఏరియా అని అంటారు. దీనికి చట్టబద్ధత (Legal Status) ఉంటుంది.

ఫారెస్ట్ కవర్‌ (Forest Cover)

– నిర్దిష్ట భూభాగంలోని చెట్ల శాతాన్ని ఫారెస్ట్‍ కవర్‌ అని అంటారు. లేదా ఒక హెక్టార్‌ కంటే ఎక్కువ విస్తీర్ణంగల భూభాగంలో 10 శాతం కంటే ఎక్కువ చెట్ల సాంద్రత ఉంది. దానిని ఫారెస్ట్‍ కవర్‌ అని అంటారు.

అటవీ విస్తీర్ణం – విభజన

-అత్యంత దట్టమైన అడవి (Very Dense)- 99,779 చ.కి.మీ.- 3.04 శాతం
– మాధ్యమిక దట్టమైన అడవి (Moderate Dense)- 3,06,890 చ.కి.మీ. – 9.33 శాతం
-ఓపెన్‌ ఫారెస్ట్ (OF) – 3,07,120 చ.కి.మీ.- 9.34 శాతం
– మొత్తం ఫారెస్ట్ కవర్‌ – 7,13,789 చ.కి.మీ.- 21.71 శాతం
– ట్రీ కవర్‌ (చెట్లు)- 95,748 చ.కి.మీ.
– 2.91 శాతం

మొత్తం ఫారెస్ట్ ఏరియా

– 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం
l పొదలు (Scrubs)- 46,539 చ.కి.మీ. – 1.42 శాతం

ప్రత్యేకతలు

– టైగర్‌ రిజర్వ్, టైగర్‌ కారిడార్స్​‍, గిర్‌ ఫారెస్ట్‍లలో తొలిసారి ఫారెస్ట్ కవర్‌ను అంచనా వేశారు.
– అత్యధిక అటవీ పెరుగుదల కనిపించిన టైగర్‌ రిజర్వ్‍- బక్సా (పశ్చిమ బెంగాల్‌), అన్నామలై (తమిళనాడు), ఇంద్రావతి (ఛత్తీస్గఢ్‌), కవ్వాల్‌ (తెలంగాణ), భద్ర (కర్ణాటక), సుందర్బన్స్​‍ (పశ్చిమ బెంగాల్‌)
-అత్యధిక ఫారెస్ట్‍ కవర్‌ (97 శాతం) కలిగిన టైగర్‌ రిజర్వ్‍- పక్కే టైగర్‌ రిజర్వ్‍ (అరుణాచల్‌ ప్రదేశ్‌)
దేశంలో మొత్తం అటవీ భూమి: 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం

-అత్యధిక అటవీ విస్తీర్ణంగల రాష్ట్రాలు (ఫారెస్ట్ + ట్రీ కవర్‌)

1) మధ్యప్రదేశ్‌ (94,689 చ.కి.మీ.)
2) మహారాష్ట్ర (61,952 చ.కి.మీ.)
3) ఒడిశా (61,204 చ.కి.మీ.)
4) ఛత్తీస్గఢ్‌ (59,816 చ.కి.మీ.)
5) అరుణాచల్‌ ప్రదేశ్‌ (51,540 చ.కి.మీ.)

ఫారెస్ట్ కవర్‌ అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మధ్యప్రదేశ్‌ (77,493 చ.కి.మీ.)
2) అరుణాచల్‌ప్రదేశ్‌
3) ఛత్తీస్గఢ్‌
4) ఒడిశా
5) మహారాష్ట్ర

శాతం పరంగా అత్యధిక ఫారెస్ట్ కవర్‌ గల రాష్ట్రాలు

1) మిజోరం (84.53 శాతం)
2) అరుణాచల్‌ప్రదేశ్‌ (79.33 శాతం)
3) మేఘాలయ (76 శాతం)
4) మణిపూర్‌ (74.34 శాతం)
5) నాగాలాండ్‌ (73.90 శాతం)

2019-21 మధ్య అత్యధిక అటవీ పెరుగుదల గల రాష్ట్రాలు

1) ఆంధ్రప్రదేశ్‌ (647 చ.కి.మీ.)
2) తెలంగాణ (638 చ.కి.మీ.)
3) ఒడిశా (537 చ.కి.మీ.)
4) కర్ణాటక (155 చ.కి.మీ.)

 2019-21మధ్య భారీగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయిన రాష్ట్రాలు

1) అరుణాచల్‌ప్రదేశ్‌ (-257 చ.కి.మీ.)
2) మణిపూర్‌ (-249 చ.కి.మీ.)
3) నాగాలాండ్‌ (-235 చ.కి.మీ.)
4) మిజోరం (-186 చ.కి.మీ.)

2019-21 మధ్య దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం- 2261 చ.కి.మీ.- ఫారెస్ట్ కవర్‌ 1540 చ.కి.మీ. + ట్రీ కవర్‌ 721 చ.కి.మీ.

-దేశంలో 33 శాతం కంటే అధికంగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు/యూటీలు- 17

-తమ భౌగోళిక విస్తీర్ణంలో 75 శాతం మించి అటవీ భూమి గల రాష్ట్రాలు/యూటీలు- 5 (1. లక్షద్వీప్‌, 2. మిజోరం, 3. అండమాన్‌ నికోబార్‌ దీవులు, 4. అరుణాచల్‌ ప్రదేశ్‌, 5. మేఘాలయ)

ట్రీ కవర్‌ అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మహారాష్ట్ర (12,108 చ.కి.మీ.)
2) రాజస్థాన్‌ (8733 చ.కి.మీ.)
3) మధ్యప్రదేశ్‌ (8054 చ.కి.మీ.)
4) కర్ణాటక (7494 చ.కి.మీ.)
5) ఉత్తరప్రదేశ్‌ (7421 చ.కి.మీ.)

శాతం పరంగా ట్రీ కవర్‌ అత్యధికం గల రాష్ట్రాలు/యూటీలు

1) చండీగఢ్‌ (13.16 శాతం)
2) ఢిల్లీ (9.91 శాతం)
3) కేరళ (7.26 శాతం)
4) గోవా (6.59 శాతం)

 ట్రీ అవుట్‌సైడ్‌ ఫారెస్ట్‍ అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాలు

1) మహారాష్ట్ర (26,866 చ.కి.మీ.)
2) ఒడిశా (24,474 చ.కి.మీ.)
3) కర్ణాటక (23,676 చ.కి.మీ.)

వెదురు అరణ్యాలు అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మధ్యప్రదేశ్‌
2) అరుణాచల్‌ ప్రదేశ్‌
3) మహారాష్ట్ర

దేశంలో మడ అడవులు గల రాష్ట్రాలు/ యూటీలు – 9+3 = 12

1) ఆంధప్రదేశ్‌- 405 చ.కి.మీ.
2) గోవా- 27 చ.కి.మీ.
3) గుజరాత్‌- 1175 చ.కి.మీ.
4) కర్ణాటక- 13 చ.కి.మీ.
5) కేరళ- 9 చ.కి.మీ.
6) మహారాష్ట్ర- 324 చ.కి.మీ.
7) ఒడిశా- 259 చ.కి.మీ.
8) తమిళనాడు- 45 చ.కి.మీ.
9) పశ్చిమ బంగ- 2114 చ.కి.మీ.
10) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 616 చ.కి.మీ.
11) దమన్‌ దీవ్‌ అండ్‌ దాద్రానగర్‌ హవేలీ- 3 చ.కి.మీ.
12) పుదుచ్చేరి- 2 చ.కి.మీ.

అత్యధికంగా మడ అడవులు గల రాష్ట్రాలు

1) పశ్చిమ బంగ (2114 చ.కి.మీ.)
2) గుజరాత్‌ (1175 చ.కి.మీ.)
-యూటీ- అండమాన్‌ నికోబార్‌ దీవులు (616 చ.కి.మీ.)

ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు గల జిల్లాలు- 6 (తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం). అత్యధికం తూర్పు గోదావరి (187.8 చ.కి.మీ.), అత్యల్పం పశ్చిమ గోదావరి (0 చ.కి.మీ.)
-దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం- 4992 చ.కి.మీ.

ఇతర అంశాలు

– దేశంలో మొత్తం అడవుల్లో 35.46 శాతం కార్చిచ్చు ప్రమాదంలో ఉన్నాయి.
– 2030 నాటికి 45-64 శాతం అడవుల వాతావరణ మార్పులకు గురికానున్నాయి. దీనిలో
-అత్యంత ప్రభావం చెందేది- లడఖ్‌
-2019తో పోలిస్తే దేశంలో 79.4 మిలియన్‌ టన్నుల కార్బన్‌ స్టాక్‌ దేశంలో పెరిగింది.
-2019తో పోలిస్తే దేశంలో 17 చ.కి.మీ. మడ అడవులు పెరిగాయి.

-దేశంలో దట్టమైన అడవులు (VDF), ఓపెన్‌ ఫారెస్ట్ లలో పెరుగుదల కనిపించగా, మధ్యస్థ అడవుల్లో తగ్గుదల కనిపించింది.

అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు

1) గోవా- 1271 చ.కి.మీ.
2) హర్యానా- 1559 చ.కి.మీ.
3) పంజాబ్‌- 3084 చ.కి.మీ.
4) సిక్కిం- 5841 చ.కి.మీ.

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో శాతం పరంగా అతి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు

1) హర్యానా- 3.53 శాతం
2) పంజాబ్‌- 6.12 శాతం
3) ఉత్తరప్రదేశ్‌- 7.22 శాతం
4) బీహార్‌- 7.90 శాతం

కేంద్ర పాలిత ప్రాంతాలు

1) జమ్ముకశ్మీర్‌- 20.199 చ.కి.మీ.
2) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 7171 చ.కి.మీ.
3) లడఖ్‌- 7 చ.కి.మీ.
4) దాద్రానగర్‌ హవేలీ అండ్‌ దమన్‌ దీవ్‌- 214 చ.కి.మీ.
5) ఢిల్లీ- 103 చ.కి.మీ.
6) చండీఘర్‌- 35 చ.కి.మీ.
7) పుదుచ్చేరి- 13 చ.కి.మీ.
8) లక్షద్వీప్‌- 0 చ.కి.మీ.


శాతం పరంగా

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 86.93 శాతం
2) జమ్ముకశ్మీర్‌- 36.98 శాతం
3) దాద్రానగర్‌ హవేలీ అండ్‌ దమన్‌ దీవి- 35.55 శాతం
4) చండీఘర్‌- 30.70 శాతం
l తెలంగాణ- 27,688 చ.కి.మీ. (24.70 శాతం)
l ఆంధ్రప్రదేశ్‌- 37,258 చ.కి.మీ. (22.86 శాతం)

ఫారెస్ట్ కవర్‌

l ఆంధ్రప్రదేశ్‌- 29,784 చ.కి.మీ. (18.28 శాతం)
l తెలంగాణ- 21,124 చ.కి.మీ. (18.93 శాతం)

పులుల గణన-2020

దేశంలోని మొత్తం పులులు- 2967 (2018), 2226 (2014 నాటికి)

రాష్ట్రాలు/జోన్ల వారీగా పులుల సంఖ్య

– శివాలిక్‌-గంగా మైదానం- 646
– మధ్య భారతదేశం+తూర్పు కనుమలు- 1033
– పశ్చిమ కనుమలు- 981
– పూర్వాంచల్‌ హిమాలయాలు+బ్రహ్మపుత్ర నదీలోయ- 219
– ఉత్తరాఖండ్‌- 442
-ఉత్తరప్రదేశ్‌- 173
– బీహార్‌- 31
– రాజస్థాన్‌- 69
-అరుణాచల్‌ ప్రదేశ్‌- 29
-అసోం- 190
– మధ్యప్రదేశ్‌- 526
-మహారాష్ట్ర- 312
-ఛత్తీస్గఢ్‌- 19
-జారండ్‌- 5
– ఒడిశా- 28
-తెలంగాణ- 26
-ఆంధ్రప్రదేశ్‌- 48
-గోవా- 3
-కర్ణాటక- 524
– కేరళ- 190
-తమిళనాడు- 264

సంవత్సరాలవారీగా పులుల పెరుగుదల

-2006- 1411
-2010- 1706
-2014- 2226
– 2018- 2967

ఇతర ముఖ్యాంశాలు

– ప్రపంచ పులుల వాటాలో భారతదేశ వాటా- 70 శాతం
-ప్రపంచంలో అత్యధిక పులుల కలిగిన దేశం- భారత్‌
– దేశంలోని మొత్తం టైగర్‌ రిజర్వ్ లు- 50
– దేశంలో ప్రతి 4 ఏండ్లకోసారి పులుల గణన జరుగుతుంది.
-దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను లెక్కించే సంస్థ- నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ)
-2018-19 పులుల గణన 76,651 పులుల ఫొటోలను తీసి గిన్నిస్ రికార్డు సాధించింది.
-141 వేర్వేరు ప్రాంతాలు
-26,838 ప్రదేశాలు
– 1,21,337 చ.కి.మీ. విస్తీర్ణం
-3,48,58,623 ఫొటోలు
– 76,651 పులుల ఫొటోలు, 51,777 చిరుతలు+ఇతర జంతువుల ఫొటోలు
-పులి కూనలు- 2461

POLITY - భారత రాజ్యాంగ లక్షణాలు 3

1. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలిపే షెడ్యూల్‌ ?

Answer: నాల్గో షెడ్యూల్‌

 

2. ఏడో షెడ్యూల్‌లో ఏ అంశాన్ని చర్చించారు ?

Answer: కేంద్ర-రాష్ట్ర సంబంధాలు

 

3. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?

Answer: దక్షిణాఫ్రికా

 

4. రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ప్రకరణేది ?

Answer: 368

 

5. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను సవరించేందుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతిని పాటిస్తారు ?

Answer: దృఢ పద్ధతి

 

 

7. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి ?

Answer: కేంద్ర హోంమంత్రి

 

8. రాజ్యాంగ సవరణ విధానం ఏ భాగంలో ఉంది ?

Answer: 20వ భాగం

 

9. ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలకు ఉదాహరణ ?

Answer: స్విట్జర్లాండ్‌, అమెరికా

 

10. ప్రవాస భారతీయులకు మనదేశంలో ఇచ్చే పౌరసత్వాన్ని ఏమని పిలుస్తారు ?

Answer: ఎల్లోకార్డు

POLITY - భారత రాజ్యాంగ లక్షణాలు 2

1. ప్రవేశిక ప్రకారం మన దేశం ?

Answer: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రదేశం.

 

2. రాజ్యాంగ మూలతత్వం, ఉపోద్ఘాతంగా దేన్ని పేర్కొంటారు ?

Answer: రాజ్యాంగ ప్రవేశిక

 

3. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికిగల మరోపేరు ?

Answer: బాధ్యతాయుత ప్రభుత్వం

 

4. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం ?

Answer: శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం

 

5. అధికార పృద్ధక్కరణ (అధికార పంపిణీ) సిద్ధాంతం ఏ ప్రభుత్వ విధానంలో అమల్లో ఉంటుంది ?

Answer: అధ్యక్ష తరహా విధానం

 

 

7. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాగా తోడ్పడే ప్రభుత్వం ఏది ?

Answer: పార్లమెంటరీ తరహా ప్రభుత్వం

 

8. మన దేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసిన చట్టం ?

Answer: 1919 మాంటెంగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం

 

9. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమేది ?

Answer: అమెరికా రాజ్యాంగం

 

10. ఏ తరహా ప్రభుత్వానికి లిఖిత రాజ్యాంగం తప్పనిసరి ?

Answer: సమాఖ్య ప్రభుత్వం

POLITY - భారత రాజ్యాంగ లక్షణాలు 1

1. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?

Answer: ఫ్రాన్స్‌

 

2. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఏ పదాలను చేర్చారు ?

Answer: సామ్యవాద, లౌకిక, సమగ్రత

 

3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పేరుగాంచిన దేశం ?

Answer: స్విట్జర్లాండ్‌

 

4. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడేవి ?

Answer: ప్రాథమిక విధులు

 

5. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ?

Answer: బెరుబెరి వర్సెస్‌ యూనియన్‌ – 1960

 

7. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిదని పేర్కొన్నవారు ?

Answer: జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా

 

8.రాజ్యాంగానికి ప్రవేశిక తాళంచెవి వంటిదని పేర్కొన్నవారు ?

Answer: ఎర్నెస్టు బార్కర్‌

 

9. ప్రవేశిక మన కలలకు, ఆలోచనలకు ప్రతిరూపం అని పేర్కొన్నవారు ?

Answer: కృష్ణస్వామి అయ్యర్‌

 

10. రాజ్యాంగ ప్రవేశికకు మూలం ?

Answer: నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం

కుతుబ్ షాహీ కాలం నాటి సాహిత్యం - 2

1. ‘తోతినామా’ రచించినదెవరు

Answer: గవాసి

 

2. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం

Answer: యయాతి చరిత్ర

 

3. పొన్నగంటి తెలగనార్యుడు ఏ కుతుబ్‌ షాహీ కులానికి చెందినవాడు

Answer: ఇబ్రహీం కుతుబ్‌ షా

 

4. ‘వైజయంతీ విలాసం’ రచయిత

Answer: సారంగు తమ్మయ్య

 

5. ‘దశరథ రాజనందన చరిత్ర’ను రచించింది

Answer: మరింగంటి సింగరాచార్యుడు

 

 

7. ‘రాజనీతి రత్నాకరం’ రచయిత

Answer: నౌబతి కృష్ణయామాత్యుడు

 

8. కుతుబ్‌షాహీ కాలానికి చెందిన ప్రసిద్ధ తెలుగు ప్రజాకవి

Answer: వేమన

 

9. కుతుబ్‌షాహీల కాలంలో ఆంధ్రలో రాజభాష

Answer: పర్షియన్‌

 

10. వైజయంతీ విలాసంలోని కథ?

Answer: విప్రనారాయణ కథ

కుతుబ్ షాహీ కాలం నాటి సాహిత్యం - 1

1. ప్రజలచే మల్కీభరాముడిగా పిలువబడిన నవాబు

Answer: ”ఇబ్రహీం కుతుబ్‌షా”

 

2. దక్కనీ ఉర్దూ అనే మాండలిక భాషకు తోడ్పడిన నవాబు

Answer: ఇబ్రహీం కుతుబ్‌షా

 

3. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చినదెవరు

Answer: అద్దంకి గంగాధరకవి

 

4. ‘యయాతి చరిత్ర’ రచించినది ఎవరు

Answer: పొన్నగంటి తెలగనార్యుడు

 

5. ‘నిరంకుశోపాఖ్యానం’ రచయిత

Answer: కందుకూరి రుద్రకవి

 

 

7. మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా రచించిన గీతాలు

Answer: కులియాత్‌ కులి గీతాలు

 

8. వాగ్గేయకారుడు క్షేత్రయ్య ఎవరి ఆస్థానాన్ని దర్శించెను

Answer: అబ్దుల్లా స్సేన్‌ కుతుబ్‌షా

 

9. భక్తరామదాసుగా ఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న ఏ గోల్కొండ నవాబుకు సమకాలికుడు

Answer: అబుల్‌ హసన్‌

 

10. ‘సల్‌ నామా’ కావ్యాన్ని రచించినది ఎవరు

Answer: ఫిరోజ్‌

AKS SEPTEMBER 22 CURRENT AFFAIRS MAGAZINE

 

 

.

.

 

.

.

 

 

 

SHINE INDIA MARCH 2022 CURRENT AFFAIRS MAGAZINE

 

 

.

.

 

.

.

 

 

 

AKS MARCH 2022 CURRENT AFFAIRS MAGAZINE

 

 

.

.

 

.

.

 

 

 

AKS APRIL 2022 CURRENT AFFAIRS MAGAZINE

 

 

.

.

 

.

.

 

 

 

INDIAN HISTORY BY JOGINAIDU

 

 

.

.

 

.

.

 

 

 

వాక్యూమ్ బాంబ్

 

 

         వాక్యూమ్ బాంబ్ అధిక-ఉష్ణోగ్రతతో పేలుడును సృష్టించడానికి చుట్టుపక్కల గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేసి గాలిలో వాక్యూమ్ (ఖాళీ)ను ఏర్పరుస్తుంది. అందుకే వీటిని ‘వాక్యూమ్ బాంబ్స్’ అని, ‘ఏరోసాల్ బాంబ్స్’ అని, ‘ఫ్యూయెల్ ఎయిర్ ఎక్స్ ప్లోజన్ బాంబ్స్’ అనీ పిలుస్తుంటారు. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి ఆ ప్రాంతమంతా విచ్ఛిన్నం అయిపోతుంది.  


         ఈ బాంబులు ‘థర్మోబారిక్’ వర్గానికి చెందినవి. ఇప్పుడున్న సంప్రదాయ బాంబులతో పోలిస్తే ఈ థర్మోబారిక్ బాంబులు చాలా భిన్నమైనవి శక్తివంతమైనవి.

 
        సంప్రదాయ బాంబుల్లో 25 శాతం పేలుడు పదార్థం ఉంటుంది. అది మండి పేలేందుకు వీలుగా 75 శాతం ఆక్సిడైజర్లను వాడుతుంటారు. కానీ, ఈ థర్మోబారిక్ బాంబుల్లో మొత్తంగా పేలుడు పదార్థాలనే వినియోగిస్తారు. బాంబును ప్రయోగించాక టార్గెట్‌ చుట్టూ ఉండే గాలిలోని ఆక్సిజన్ ను వాడుకుని అది పేలుతుంది. ఇది చేసే విధ్వంసం చాలా పెద్దది.

        ఈ బాంబు పేలుడు ద్వారా ఊహకందని ఉష్ణోగ్రతలు విడుదలవుతాయి. పేలిన చోట 300 మీటర్ల నుంచి 600 మీటర్ల దాకా దాని ప్రభావం ఏర్పడుతుంది.  
 
వాక్యూమ్ బాంబులపై నిషేధం !

          థర్మోబారిక్ బాంబులను రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఉపయోగించారు.  ఈ థర్మోబారిక్ బాంబుల వల్ల మనుషులపై పెద్దఎత్తున ప్రభావం పడే అవకాశం ఉన్నందున అప్పట్లోనే వీటిని ప్రపంచదేశాలన్నీ నిషేధించాలని నిర్ణయించారు. జెనీవా ఒప్పందంలో భాగంగా అన్ని అగ్రదేశాలు ముఖ్యంగా వాక్యూమ్ బాంబులు కలిగి ఉన్న దేశాలు వాడబోమని సంతకాలు చేశాయి.  అయితే అగ్రదేశాలు వీటిని వాడుతున్నాయన్న ఆరోపణలు తరచుగా వస్తున్నాయి.

 
 
 



చంద్రశేఖర్ ఆజాద్

  


          భారత స్వాతంత్రోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ కి ప్రత్యేక స్థానం ఉందిఆయన ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారురవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అని ప్రగల్భాలు పలికే ఆనాటి తెల్లదొరల ప్రభుత్వం ఆజాద్ ని సజీవంగా పట్టుకోలేకపోయింది. 1931 ఫిబ్రవరి 27 ఆల్ఫ్రెడ్ పార్క్‌ లో నిర్వహించిన ప్రజాగరన్ కార్య ్జక్రమంలో ఆయన తుడయ్యేంతవరకు పోలీసులు ఎప్పుడూ ఆయన్ని కనీసం తాకే సాహసం కూడా చేయలేకపోయారు.

         చంద్రశేఖర్ ఆజాద్ తన తుదిశ్వాస వరకు భారత స్వాతంత్య్రం కోసమే బతికారుఆయన మధ్యప్రదేశ్ లోని భాబ్రా గ్రామంలో 1906 జూలై 23 న్మించారువారి స్వస్థలం ఉతర్తప్రదేశ్ ఉన్నావో జిల్లాలోని బదర్కా గ్రామంకానీ తన తండ్రి సీతారామ్ తివారీ రువు కారణంగా స్వగ్రామాన్ని విడిచిపెట్టి తుకుదెరువు కోసం తన కుటుంబాన్ని మధ్యప్రదేశ్ లోని భాబ్రాకు తరలించారటఆయనది చిన్నతనం నుంచి తిరుగుబాటు ధోరణిఆయన చదువుకంటే క్రీడల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచేవారుతన పేరులో ఆజాద్ అనే దాన్ని జోడించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.

          జలియన్ వాలాబాగ్ మారణకాండ యువ చంద్రశేఖర్ ని కదిలించిందిఅతని ల్లి చంద్రశేఖర్ ని సంస్కృత పండితుడిగా చూడాలనుకుందికానీ ఆయన దేశాన్ని విముక్తి చేసే మార్గాన్నే ఎంచుకున్నారు. 1921లో హాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయంలో ర్నాలో కూర్చున్న 15 ఏళ్ళ చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారుకోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు రిచారుఅప్పుడు మెజిస్ట్రేట్ నీ పేరుతండ్రి పేరునీ అడ్రస్ ఏమని ప్రశ్నించగా.. దానికి చంద్రశేఖర్ నా పేరు ఆజాద్నా తండ్రి పేరు స్వతంత్ర‌, నా అడ్రస్ జైలు అని సమాధానం చెప్పారు జవాబుకు అతనికి శిక్ష డిందికానీఆజాద్ అనేది తన పేరుతో శాశ్వతంగా ముడిపడిపోయింది.

         ఎంతో ఉధృతంగా సాగుతున్న హాయ నిరాకరణోద్యమాన్ని చౌరీచౌరా ఘటనతో నిలిపివేయడం ఆయన్ని నిరాశపరచిందిశాంతియుత మార్గాలతో స్వాతంత్ర్యాన్ని సాధించలేమని భావించి తన కాం నారస్ కు మార్చుకున్నారు రోజుల్లో భారతదేశంలో బెనారస్ విప్ల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది

         1924 అక్టోబర్ లో కాన్పూర్ లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారుర్వాత అదే హిందుస్థాన్ సోషలిస్ట్రిపబ్లికన్ అసోసియేషన్గా మారిందిరామ్ ప్రసాద్ బిస్మిల్జోగేష్ చటర్జీచంద్రశేఖర్ ఆజాద్యోగేంద్ర శుక్లాచీంద్రనాథ్ సన్యాల్అష్ఫాఖుల్లా ఖాన్రోషన్ సింగ్రాజేంద్ర లాహిరిభగత్ సింగ్భగవతి చరణ్ వోహ్రాసుఖదేవ్ వంటి గొప్ప విప్లవకారులు  అసోసియేషన్ కి ముఖ్య భ్యులుగా ఉన్నారుర్వాత దశాబ్దంలో  పేర్లన్నీ దేశ ప్రజలని ఎంతగానో ఆకర్షించి అనేక మంది వారి బాటను అనుసరించేందుకు దోహదపడ్డాయి బ్రిటీష్ వారిని భయపెట్టాయిర్వాత 1925లో రిగిన కకోరి రైలు సంఘటనలో  సంస్థకు చెందిన చాలా మంది భ్యులను పోలీసులు అరెస్ట్ చేశారుకానీ ఆజాద్కుందన్లాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

         1927 డిసెంబర్ 17 డి.ఎస్.పి జాన్ సాండర్స్ ని హత్య చేసిన అనంతరం భగత్ సింగ్రాజ్ గురులు డిఎవి కాలేజ్ వైపు పరుగులు తీస్తుండగా చందన్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ వారి వెంటపడ్డాడుచందన్ సింగ్ భగత్సింగ్ కి అతి చేరువగా సమీపించి అతన్ని ట్టుకునే ప్రయత్నం చేయగా దూరం నుంచి చంద్రశేఖర్ ఆజాద్ కాల్చిన తూటా అతని కాలిలో దిగబడింది.

         1929లో సెంట్రల్ అసెంబ్లీబాంబు దాడి కేసులో  సంస్థకు చెందిన అనేక మంది భ్యులను పోలీసులు అరెస్టు చేశారుకానీ  సంఘటనల్లో కీలకపాత్ర పోషించిన ఆజాద్ ని మాత్రం ట్టుకోలేకపోయారుఆజాద్ జన్మస్థలం అయిన భాబ్రాని సందర్శంచిన తొలి ప్రదాని రేంద్ర మోదీప్రధాని రేంద్ర మోదీ 2016లో తను చేపట్టిన ‘జర యాద్ కరో కుర్బానీ’ (త్యాగాన్ని స్మరించుకుందాంకార్యక్రమాన్ని  గ్రామం నుంచే ఆయన మొదలుపెట్టారు.

స్వామి దయానంద సరస్వతి

 


        1824 ఫిబ్రవరి 12 తేదీన గుజరాత్ లోని టంకారాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దయానంద సరస్వతి తొలి పేరు మూల్ శంకర్. హిందూ కేలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో ఆయన జన్మదిన వేడుక జరుగుతుంది. కుటుంబం సంపన్నమైనది కావడంతో ఆయన ప్రారంభ జీవితం ఎంతో సౌకర్యవంతంగా సాగింది. 20 సంవత్సరాల పాటు ఆయన దేవాలయాలు, ప్రారనా ్థ ్థలాలు, పవిత్ర స్థలాల సందర్శనకు దేశం అంతటా తిరిగారు. తనలోని అనుమానాల నివృత్తి కోసం ఆయన పర్వతాలు, అడవుల్లో ఉన్న ఎందరో యోగులను కలిశారు, కానీ, ఎవరి నుంచి సంతృప్తికరమైన సమాధానం పొందలేకపోయారు. చివరికి ఆయన మధురలో స్వామి విరాజానందను కలిశారు. మూల్ శంకర్ ఆయన శిష్యుడుగా చేరారు. వేదాల నుంచి నేరుగా అధ్యయనం చేయాలని విరాజానంద ఆయనను ఆదేశించారు. అధ్యయనం సందర్భంగా జీవితం, మరణంపై గల అనుమానాలన్నింటికీ ఆయన సమాధానం చెప్పారు. మూల్ శంకర్ కు వైదిక జ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేసే బాధ్యత స్వామి విరాజానంద అప్పగించారు. అతనికి రిషి దయానందగా నామకరణం చేశారు.

         1875 ఏప్రిల్ లో ముంబైలో దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారు. అది ఒక హిందూ సంస్కరణోద్యమం. ఊహాత్మకమైన విశ్వాసాల నుంచి బయటపడాలన్నది సమాజం ధ్యేయం. వేదాల శక్తి అపారమైనదని ఆయన భావించేవారు. తత్వశాస్ర్తానికి కర్మ సిద్ధాంతం, పునరన్మ, బ్రహ్మచర ్జ ్యం, సన్యాసం అనే నాలుగు మూలస్తంభాలను ఆయన అందించారు.

        1876లో తొలిసారిగా స్వరాజ్య పిలుపు ఇచ్చింది ఆయనే అని చెబుతారు. తర్వాత లోకమాన్య తిలక్ పిలుపును ముందుకు నడిపించారు. సత్యార్ ప్రకాశ్ గు థ్ రించి రాస్ ఆయన భక్ తూ తిజ్ఞానంతో పాటు సమాజంలో నైతిక విలువల పెంపునకు, సంఘ సంస్కరణకు ప్రాధాన్యం ఇచ్చారు. కపటత్వం, ఆగ్రహం, క్రూరత్వం, మహిళలపై దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. మతంలో మూఢనమ్మకాలు, దురాచారాలు, కపట వైఖరిని వ్యతిరేకించిన ఆయన వాసవ మత ్త స్వభావాన్ని ఆవిష్కరించారు.

         స్వామి దయానంద సరస్వతి మత చైతన్యం రగిలించడమే కాదు దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి జాతీయ తిరుగుబాటుకు కూడా తన వంతు సహకారం అందించారు. ఆర్య సమాజం ద్వారా సామాజిక సంస్కరణల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అస్పృశ్యత, సతి, బాల్య వివాహాలు, నరబలి, మత సంకుచిత వాదం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు. వితంతు పునర్వివాహం, మత స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి మద్దతు పలికారు.

         స్వామి దయానంద సరస్వతి 1883లో జోధ్ పూర్ మహారాజు వద్దకు వెళ్లారని చెబుతారు. స్వామి దయానంద సరస్వతి నుంచి స్ఫూర్తి పొందిన రాజా యశ్వంత్ సింగ్ ఒక రాజనర్తకితో తనకు గల సంబంధం తెగతెంపులు చేసుకున్నారు. దాంతో ఆగ్రహం చెందిన రాజనర్తకి వంటవానితో కలిసి కుట్ర చేసి స్వామీజీకి అందించిన ఆహారంలో గాజుముక్కలు కలిపింది. కారణంగా స్వామీజీ ఆరోగ్యం క్షీణించి 1883 అక్టోబర్ 30 తేదీన మరణించారు.


Related Posts Plugin for WordPress, Blogger...