భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు

వ్యక్తి
సమాధి పేరు
మహాత్మాగాంధీ
రాజ్ ఘాట్
జవహర్ లాల్ నెహ్రూ
శాంతివనం
లాల్ బహదూర్ శాస్త్రి
విజయ్ ఘాట్
బాబూ జగ్జీవన్ రామ్
సమతాస్థల్
బి.ఆర్. అంబేద్కర్
చైత్రభూమి (ముంబాయి)
ఇందిరాగాంధీ
శక్తిస్థల్
రాజీవ్ గాంధీ
వీర్ భూమి
చరణ్ సింగ్
కిసాన్ ఘాట్
దేవీలాల్
సంఘర్ష్ స్థల్
గుల్జారీలాల్ నందా
నారాయణ్ ఘాట్
మొరార్జీ దేశాయ్
అభయ్ ఘాట్
జ్ఞానీ జైల్ సింగ్
ఏక్తాస్థల్
కృష్ణకాంత్
నిగమ్ బోధ్
పి.వి. నరసింహారావు
జ్ఞాన్ భూమి (హైదరాబాద్)
ఎన్. టి. రామారావు
బుద్ధపూర్ణిమ (హైదరాబాద్)




FOR PDF CLICK HERE


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...